Indian Politics
తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

Eenadu52m
THE BRIEF
1

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.

2

సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి సీఎం హోదాలో 15వ సారి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

3

అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో నిర్వహించిన శ్రీవారి పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.