భారత్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం గణనీయంగా తగ్గింది.
రూ.192కు పైగా ఉన్న జీఎంపీ ప్రస్తుతం రూ.58 స్థాయికి పడిపోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ ఇష్యూ సెప్టెంబర్ 21తో ముగియనుండగా, సెప్టెంబర్ 24న స్టాక్ లిస్ట్ కానుంది.