భారత మార్కెట్లో ఐఫోన్ ధరలు సోమవారం నుంచి భారీగా పెరగనున్నట్లు సమాచారం.
యాపిల్ సంస్థ తన ఉత్పత్తుల ధరలను సవరించడం వల్ల వినియోగదారులపై అదనపు భారం పడనుంది.
భారత్లో యాపిల్ సంస్థ రూ.83,000 కోట్ల మైలురాయిని చేరుకున్న తరుణంలో ఈ ధరల పెంపు చర్చనీయాంశమైంది.