
పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభానికి 2021లో భారత్పై సాధించిన విజయమే కారణమని మాజీ కెప్టెన్ మహ్మద్ యూసుఫ్ విశ్లేషించారు.
ఆ ఒక్క విజయం తర్వాత జట్టులో అహంకారం పెరిగిందని, అదే పతనానికి దారితీసిందని ఆయన అభిప్రాయపడ్డారు.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుత పరిస్థితిపై మాజీ కెప్టెన్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.