
మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్లో భారత పేసర్ క్రాంతి గౌడ్పై పాక్ అభిమానులు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.
ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను ఓడించగా, పాక్ జట్టు కేవలం 55 పరుగులకే 18.1 ఓవర్లలో కుప్పకూలింది.
క్రాంతి గౌడ్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పాక్ అభిమానుల తీరుపై మండిపడుతున్నారు.