
ఆసియా కప్ 2027 అర్హత కోసం మలేషియా వేదికగా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 12 వరకు ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ జరగనుంది.
మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు, భారత్, పాకిస్థాన్ వంటి జట్లతో కలిసి ఆసియా కప్లో ఆరో జట్టుగా చేరుతుంది.
సెప్టెంబర్ 10న రెండు సెమీఫైనల్స్, సెప్టెంబర్ 12న ఫైనల్ మ్యాచ్ జరగనుండగా, ఈ టోర్నీని 50 ఓవర్ల ఫార్మాట్లో నిర్వహిస్తున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.