
గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'టాక్సిక్' చిత్రం కోసం హీరో యష్ రూ. 100 కోట్ల వరకు పారితోషికం మరియు లాభాల్లో వాటా అందుకుంటున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నయనతార రూ. 18 కోట్లు, కియారా అద్వానీ రూ. 15 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు చిత్ర వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ పాన్-ఇండియా చిత్రం ఆగస్టు 26న థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది.