
ఐదేళ్ల క్రితం జూమ్ కాల్ ద్వారా 900 మందిని తొలగించి విమర్శలు ఎదుర్కొన్న భారత సంతతి సీఈవో విశాల్ గార్గ్ను ఆయన సొంత కంపెనీ బోర్డు తొలగించింది.
ఆయన స్థానంలో డానియెల్ లూయిస్ను తాత్కాలిక సీఈవోగా నియమించగా, ఈ నిర్ణయంపై గార్గ్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.
కంపెనీ లాభాల్లోకి వచ్చే వరకు ఏడాదికి 1 డాలర్ జీతానికే పనిచేస్తానని బోర్డుకు గార్గ్ ప్రతిపాదించినప్పటికీ ఫలితం లేకపోయింది.