
ఉత్తర కువైట్లోని ఒక చైనా కంపెనీపై గురువారం ఉదయం ఇరాన్ మిసైల్ దాడి చేయడంతో భవనం భారీగా దెబ్బతిని ఒక కార్మికుడు మరణించాడు.
జోర్డాన్లోని అమెరికా స్థావరంపై దాడికి ప్రతీకారంగా ఇరాన్ను టార్గెట్ చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన జరిగింది.
ఇరాక్, ఈజిప్టులలో కూడా దాడులు జరగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.