
హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
శోభిత ధూళిపాళ్ల సంప్రదాయ ఎరుపు రంగు చీరలో మెరిసిపోగా, వారిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.