
శ్రీలంక ఎలెవన్తో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో టీమ్ ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టెస్టు సిరీస్కు ముందు బ్యాటర్లు, బౌలర్లకు ఈ మ్యాచ్ మంచి ప్రాక్టీస్ అందించింది.
మహమ్మద్ సిరాజ్ హ్యాట్రిక్ సిక్సర్లతో ఆఖర్లో మెరుపులు మెరిపించి జట్టును గెలిపించారు.