
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ తన స్మార్ట్ఫోన్ల ధరలను మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఈ ధరల పెంపు వల్ల టెక్ ప్రియులకు ఆర్థిక భారం పడనుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ధరల పెంపునకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.