
పాకిస్థాన్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్ గాయంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో పీసీబీ అధికారికంగా విచారణను ప్రారంభించింది.
ఇమామ్ ఉల్ హక్ గాయం 'ఫేక్' అని ఆరోపణలు రావడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
విచారణ అనంతరం ఈ అంశంపై పూర్తి వివరాలను వెల్లడిస్తామని పీసీబీ ప్రతినిధులు పేర్కొన్నారు.