
కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి.
హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,430గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,41,560గా నమోదైంది.
హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,50,100కి చేరింది.