
వొడాఫోన్ ఐడియా తన రూ. 45,000 కోట్ల మూలధన ప్రణాళికను అమలు చేసేందుకు బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు చర్చలు జరుపుతోంది.
ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి ఈ నిధులను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది.
ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ అభిజిత్ కిశోర్ వెల్లడించారు.