
చైనాలో సంభవించిన నౌల్ తుపాను కారణంగా భారీ వర్షాలు, వరదలు వచ్చి 10 మంది మరణించినట్లు ప్రభుత్వ మీడియా పేర్కొంది.
గన్సు సీనిక్ ప్రాంతంలో ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపినట్లు అధికారులు వెల్లడించారు.
తుపాను నేపథ్యంలో చైనా ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసి సహాయక చర్యలను ముమ్మరం చేసింది.