
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్టాక్ మార్కెట్లలో చరిత్ర సృష్టించింది, కేవలం ఒక్క రోజులోనే కంపెనీ మార్కెట్ విలువ 450 బిలియన్ డాలర్లు పెరిగింది.
భారత కరెన్సీలో ఈ సంపద విలువ సుమారు రూ.42 లక్షల కోట్లుగా నమోదైంది.
ఈ అసాధారణ వృద్ధి మైక్రోసాఫ్ట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు సృష్టించింది.