దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,980కి చేరుకుంది.
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,40,240గా ఉంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,44,900కి చేరగా, హైదరాబాద్లో రూ.2,49,900గా ఉంది.