స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అనంత్ అంబానీకి చెందిన వంతారా ప్రాజెక్టులో 20 కృష్ణజింకలను అడవిలోకి విడుదల చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా అంతరించిపోతున్న కృష్ణజింకల సంఖ్యను పెంచేందుకు వంతారా ప్రత్యేక కృషి చేస్తోంది.
గడ్డి మైదానాల్లోకి విడుదల చేసిన ఈ జింకలు కొత్త ఆవాసంలోకి సురక్షితంగా చేరుకున్నాయని అధికారులు తెలిపారు.