అదనపు లగేజీ, పసిపిల్లల టికెట్ ఛార్జీలు మరియు ఇతర సేవలకు ఇండిగో ధరలను పెంచింది.
అదనపు లగేజీపై కిలోకు రూ. 100 పెంచగా, పసిపిల్లల టికెట్ రూ. 3,000కి పెరిగింది.
కొత్త ధరలు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయని సంస్థ వెల్లడించింది.