
ఇరాన్తో జరిగిన యుద్ధంలో అమెరికా 50కిపైగా యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు కోల్పోగా, సుమారు రూ.37,258 కోట్ల ఆయుధ సంపత్తి ధ్వంసమైందని రక్షణశాఖ తెలిపింది.
ఈ యుద్ధంలో అత్యాధునిక ఎఫ్-35ఏ ఫైటర్జెట్ ధ్వంసమవగా, 18 మంది అమెరికా సైనికులు మరణించి మరో 417 మంది గాయపడినట్లు ఇన్స్పెక్టర్ జనరల్ నివేదిక వెల్లడించింది.
యుద్ధం ప్రారంభంలో భారీగా ఆయుధాలు ప్రయోగించడంతో అగ్రరాజ్యం ప్రస్తుతం మందుగుండు కొరతను ఎదుర్కొంటోంది.