ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెబుతూ, సబ్సిడీ గడువును 2028 వరకు పొడిగించింది.
పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద సబ్సిడీ మొత్తాన్ని వేల కోట్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంతో ఈవీ వాహనాల ధరలు తగ్గడమే కాకుండా, పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థకు ప్రోత్సాహం లభించనుంది.