
రష్యాపై ప్రవేశపెట్టిన ఆంక్షల బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసి ఆమోదం తెలిపారు.
ఈ బిల్లు ద్వారా భారత్ వంటి దేశాలపై వంద శాతం సుంకాలు విధించే అధికారం అమెరికాకు లభించింది.
చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తే సహించేది లేదని భారత్ సైలెంట్ వార్నింగ్ ఇస్తోంది.