
దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఆదివారం ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లు తలపడనున్నాయి.
ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, మహమ్మద్ షమీకి ఇది 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కానుంది.
సౌత్ జోన్ జట్టులో దేవదత్ పడిక్కల్, తిలక్ వర్మ, మహమ్మద్ సిరాజ్ వంటి కీలక ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు.