
ఉక్రెయిన్లోని క్రైవీ రిహ్ నగరంలో ఉన్న ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్పై రష్యా క్షిపణులతో దాడి చేయడంతో ఇద్దరు ఉద్యోగులు మరణించారు.
ఈ ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించి ఫ్యాక్టరీ కార్యకలాపాలను నిలిపివేశారు.
భారత సంతతి బిలియనీర్ లక్ష్మీ మిత్తల్కు చెందిన ఈ ప్లాంట్పై దాడి జరిగినట్లు అధికారులు ధృవీకరించారు.