
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన 'రణబాలి' పీరియాడిక్ డ్రామా టీజర్ను బుధవారం విడుదల చేశారు.
1854-1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదల కానున్న ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందించారు.