International
నైజీరియాలో కల్తీ మద్యం కలకలం.. 48 మంది మృతి

నైజీరియాలో కల్తీ మద్యం కలకలం.. 48 మంది మృతి

Sakshi40m
THE BRIEF
1

నైజీరియాలోని ఒండో రాష్ట్రంలో కల్తీ మద్యంగా అనుమానిస్తున్న ద్రవాన్ని తాగి 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది వరకు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు గురువారం తెలిపారు.

2

మొత్తం 182 మంది ఈ ఘటనతో ప్రభావితమైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బాంజీ అజాకా తెలిపారు. ఒడిగ్బో, ఇరెలె ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి.

3

ఈ ఘటనకు సంబంధించి 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పానీయంలో ప్రాణాంతక మెథనాల్ ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.