
ప్రపంచవ్యాప్తంగా మెమొరీ చిప్ల ధరలు భారీగా పెరగడంతో ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి.
ఈ చిప్ల ధరల పెరుగుదల ప్రభావంతో వివో మరియు శాంసంగ్ వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ఫోన్ల ధరలు అమాంతం పెరగనున్నాయి.
ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్25 (Samsung Galaxy S25) సిరీస్ ఫోన్ల ధరలపై ఈ చిప్ల ధరల పెంపు ప్రభావం స్పష్టంగా పడనుందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.