ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 31న ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.
ఈ ప్రాజెక్టు ఫేజ్-1 ద్వారా 1.19 లక్షల ఎకరాలకు, ఫేజ్-2 ద్వారా 3.283 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందుతుంది.
1996 మార్చి 5న తాను శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును 30 ఏళ్ల తర్వాత మళ్లీ తానే ప్రారంభించడం ఆనందంగా ఉందని చంద్రబాబు ట్వీట్ చేశారు.