
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఇంటింటికీ చెత్త సేకరణ ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
డంపింగ్ యార్డును పరిశీలించిన కలెక్టర్, చెత్తను వేరు చేసి ఎరువుల తయారీకి యంత్రాలను వినియోగించే విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రహదారులపై పశువుల సంచారాన్ని అరికట్టాలని నగర మేయర్ దిలిప్ కుమార్ను కలెక్టర్ కోరారు.