
పంజాబ్ ఇంటర్-స్టేట్ వన్డే టోర్నమెంట్ ఫైనల్లో పాటియాలాపై 7 వికెట్ల తేడాతో గెలిచి బటిండా జట్టు విజేతగా నిలిచింది.
బటిండా స్టార్ బ్యాటర్ ఉదయ్ సహారన్ 149 బంతుల్లో 12 ఫోర్లు, 16 సిక్సర్లతో 214 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.
ఈ టోర్నీలో 5 మ్యాచ్ల్లో 150.25 సగటుతో 601 పరుగులు చేసిన సహారన్, అండర్-19 ప్రపంచకప్ 2024లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు.