బంగ్లాదేశ్లో ఒక రిటైర్డ్ హిందూ ఉపాధ్యాయుడి కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు.
ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, మృతుల వివరాలను సేకరిస్తున్నారు.
బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.