
ప్రముఖ ఓటీటీ సిరీస్ 'మీర్జాపూర్' ఇప్పుడు సినిమాగా రూపుదిద్దుకోగా, దీని ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు.
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాత ఫర్హాన్ అక్తర్ అధికారికంగా ప్రకటించారు.
2018లో ప్రారంభమైన ఈ సిరీస్ అభిమానుల కోరిక మేరకు పాత తారాగణంతో పాటు కొత్త నటీనటులతో ఈ సినిమాను రూపొందించారు.