
టీమిండియా పేసర్ హర్షిత్ రాణా కుడి తొడ కండరాల గాయం కారణంగా అఫ్గానిస్థాన్తో జరగనున్న టీ20 సిరీస్, ఆసియా గేమ్స్ 2026 నుంచి తప్పుకున్నాడు.
హర్షిత్ రాణా స్థానంలో 27 ఏళ్ల విదర్భ ఫాస్ట్ బౌలర్ యశ్ ఠాకూర్ను బీసీసీఐ జట్టులోకి తీసుకుంది.
సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో న్యూఢిల్లీలో అఫ్గానిస్థాన్తో భారత్ మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది.