తిరుమలలో ఏపీ సీఎం చంద్రబాబు తన రెండో రోజు పర్యటనలో భాగంగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఆయన తిరుమలలో ఎస్వీ మ్యూజియంను ప్రారంభించారు.
అలాగే పర్యావరణ హితమైన ఈవీ బస్సులను కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించారు.