
దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ గాయపడటంతో, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు.
సెంట్రల్ జోన్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో వికెట్ కీపింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్ మణికట్టుకు గాయం కావడంతో మైదానం వీడాల్సి వచ్చింది.
సీనియర్ పురుషుల జట్టుకు 15 ఏళ్ల వయసులోనే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడం భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచింది.