
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల అస్థిరత కారణంగా పాకిస్థాన్లో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
కేవలం 5 రోజుల వ్యవధిలో 5 సార్లు ధరలు పెంచడంతో లీటరు పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో రూ.375.82కు చేరింది.
డీజిల్ ధర కూడా భారీగా పెరిగి రిటైల్ మార్కెట్లో గరిష్టంగా లీటరుకు రూ.403.32కి చేరుకోవడంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి.