నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఐపీఓ సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 21 వరకు కొనసాగనుండగా, ప్రైస్ బ్యాండ్ రూ.1700 నుంచి రూ.1785గా నిర్ణయించారు.
ఎన్ఎస్ఈ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ప్రకారం రాధాకిషన్ దమానీ వద్ద 3.91 కోట్ల షేర్లు (1.58 శాతం వాటా) ఉన్నాయి.
ఎన్ఎస్ఈ షేర్ల లిస్టింగ్ తర్వాత ధర ప్రతి రూ.10 పెరిగినప్పుడల్లా దమానీ నికర సంపద సుమారు రూ.40 కోట్ల వరకు పెరగనుంది.