
భారతదేశంలో తయారవుతున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో (ఈవీ) అధిక శాతం విడిభాగాలు చైనా నుండి దిగుమతి అవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.
దేశీయంగా తయారీని ప్రోత్సహించాలనే లక్ష్యానికి ఇది ఆటంకంగా మారుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం ఈ రంగంలో స్వయం సమృద్ధి కోసం కొత్త నిబంధనలను పరిశీలిస్తోంది.