కార్తీకదీపం 2 సీరియల్లో సూరజ్ చేస్తున్న మోసాలను దీప పసిగట్టింది.
జ్యోత్స్నను నమ్మించి ఆస్తిని కాజేయాలని చూస్తున్న సూరజ్ ప్లాన్ను దీప అడ్డుకుంది.
శివన్నారాయణ ఆస్తి మాలిని చేతికి వెళ్లడంతో కథలో కీలక మలుపు చోటుచేసుకుంది.