
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 వసంతాల ప్రజా సేవను పూర్తి చేసుకున్నారు.
దీనిని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో పోటీలు నిర్వహించడంతో పాటు 13 రకాల కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.