
దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టులో తమిళ హీరో ధనుష్తో కలిసి కరీనా కపూర్ నటించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ధనుష్ ‘ఓమ్’ చిత్రంతో బిజీగా ఉండగా, ఈ క్రేజీ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.