
దులీప్ ట్రోఫీ 2026 కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ కెప్టెన్గా, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు.
బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్ వంటి అనుభవజ్ఞులకు చోటు కల్పించగా, అభిమన్యు ఈశ్వరన్ బ్యాటింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు.
గతంలో జార్ఖండ్ జట్టుకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అందించిన ఇషాన్ కిషన్ నాయకత్వంలో ఈ యువ జట్టు బరిలోకి దిగుతోంది.