
భారత్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో అఫ్గానిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్లో ఇబ్రహీం జద్రాన్ 37 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
భారత బౌలర్లలో నితీశ్కుమార్ 3 వికెట్లు పడగొట్టగా, అర్ష్దీప్ సింగ్ 2, బుమ్రా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.