
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో మ్యాన్హోల్ మూతలు చోరీకి గురవుతుండటంతో ప్రభుత్వం 'గట్టర్ చట్టాన్ని' ప్రవేశపెట్టింది.
మూతల చోరీకి పాల్పడితే పదేళ్ల జైలుశిక్ష, రూ.50 లక్షల జరిమానా విధిస్తామని సీఎం మరియం నవాజ్ హెచ్చరించారు.
చోరీలను అరికట్టేందుకు అధికారులు 'ఢక్కన్ యాప్'ను ప్రారంభించి, మూతలు లేని చోట ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.