
పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో భద్రతా బలగాలు చేపట్టిన 'ఆపరేషన్ రద్దుల్ ఫితనా-3'లో 15 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
మస్తుంగ్, బోలన్, వాషుక్, అవరాన్, సిబి, ఖుజ్దార్, హర్నాయ్ మరియు నుష్కి ప్రాంతాల్లో ఈ ఆపరేషన్లు నిర్వహించి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
గత నెలలో జియారత్లో 27 మంది పోలీసులు మరణించిన ఘటన తర్వాత, పాక్ ప్రభుత్వం నిషేధిత గ్రూపులపై ఏరివేత చర్యలను ముమ్మరం చేసింది.