
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయని, జగన్ మోహన్ రెడ్డి ద్వంద్వ వైఖరిని టీడీపీ నేతలు విమర్శించారు.
రాష్ట్రంలోని పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోందని ఎంపీ అప్పల నాయుడు తెలిపారు.