
చేపలు తినేటప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా ఎండుచేపల వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, లేనిపక్షంలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఆహారపు అలవాట్లపై అవగాహన అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.