
కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీల ప్రయోజనాలను పారదర్శకంగా అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులు కీలకంగా మారనున్నాయని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు.
మంచిర్యాల జిల్లాలో కొత్తగా 40,456 రేషన్ కార్డులను జారీ చేశామని, రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైగా కార్డుల పంపిణీ జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.
నీట్ లీకేజీల విషయంలో కేంద్రం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుందని, విద్యా వ్యవస్థను నాశనం చేసే చట్టాలను తెస్తోందని ఎంపీ వంశీకృష్ణ విమర్శించారు.