
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్లో పీవీ సింధు 9వ సీడ్గా బరిలోకి దిగనుంది.
పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ 5వ సీడ్గా పోటీ పడనుంది.
ప్రతిష్ఠాత్మకమైన ఈ టోర్నీలో భారత క్రీడాకారులు పతకాలపై ఆశలు పెట్టుకున్నారు.